మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది.
గో రూరల్ ఇండియా ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా ...
ఇంటి పనులతో కూడా ఫిట్నెస్ సాధ్యమే అంటున్నారు నిపుణులు. గిన్నెలు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం.. ఇంటిని క్లీన్ చేసుకోవడం..
తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ...
Gold price today: బంగారం ధర మళ్లీ పెరిగింది. తొలిసారి రూ.89 వేల మార్కు దాటింది. దీనికి తోడు వెండి సైతం మళ్లీ రూ.లక్షకు ...
ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో నిందితుడైన తహవూర్ రాణాను భారత్కు రప్పించే ప్రయత్నాలు ఫలించాయి.
ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్ధరించేందుకు కీలకంగా వ్యవహరిస్తోన్న హైడ్రా.. అనుమతిలేని హోర్డింగ్లపై దృష్టి సారించింది.
RBI, గత వారం రెపో రేటును 6.50% నుంచి 6.25%కు తగ్గించిన ఒక వారం తర్వాత, డీసీబీ బ్యాంక్ కొన్ని కాలవ్యవధుల FDలపై వడ్డీ రేట్లను ...
ట్రంప్ ప్రతిపాదించిన ప్రతీకార టారిఫ్లలో సమర్థించుకునే అంశాలేమీ కనిపించలేదని, వీటిపై త్వరలోనే దీటుగా స్పందిస్తామని ...
గోడలు తప్ప వేటినీ వదలకుండా అన్నింటినీ దోచేశారు దొంగలు. కార్యాలయాన్ని తెరుద్దామని వచ్చిన అధికారులు ఈ చోరీని చూసి అవాక్కయ్యారు.
ODI Records: వన్డేల్లో ఓ రికార్డును బాబర్ అజామ్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కంటే చాలా వేగంగా ఈ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results